- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేరేడు పండ్లను దానం చేస్తే కూడా ఎలాంటి దరిద్రం దరిచేరదట!
by Disha Web Desk 10 |
X
దిశ , వెబ్ డెస్క్ : సాధారణంగా నేరేడు పండ్లను ఇష్టంగా తింటుంటాము. కానీ ఇవి శని దోష నివారణకు కూడా ఉపయోగపడతాయట. మన కడుపులో ఏదైనా సమస్యలు వచ్చాయంటే.. దానికి కారణం శని దేవుడే అట. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేరేడు పండ్లను తీసుకుంటే సరిపోతుంది. ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తుంది. నేరేడు పండును శని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదట. నేరేడు పండ్లను కొన్న తర్వాత ఎవరికైనా దానం చేస్తే కూడా దరిద్రం దరిచేరదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇవి ఉన్న సీజన్లో రోజుకు రెండు నేరేడు పండ్లను తీసుకోండి.
Read more:
- Tags
- health tips
Next Story